Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిచిపోనున్న రైళ్లు.. 14 ప్రత్యేక రైళ్లను రద్దు
పంజాబ్: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ రంగ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్లో రైలు రోకోలు ప్రారంభమయ్యాయి. గురువారం నుంచి 26వ తేదీ శనివారం వరకూ ఈ రైల్ రోకోను నిర్వహిస్తామని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలోని రైతు సంఘం నేతలు పేర్కొన్నారు. డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఏఐకేఎస్సీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు తాము మద్దతు ఇస్తామని కిసాన్ మజ్దూర్ సంఘర్ష సమితి తెలిపింది.