Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగికదాడి ఘటనలలో యూపీ పోలీసులతో విభేదించిన ఫలితం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీలలోని హత్రాస్ ఘటనలలో అనుమానాస్పద పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. బాధితురాలిపై లలైంగికదాడి విషయంలలో యూపీ పోలీసులతో బహిరంగంగా విభేదించిన వైద్యుడిపై వేటు పడింది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వేటుకు గురైన సదరు వైద్యుడు అజీమ్ మాలిక్.. జవహర్లలలాలల్ నెహ్రూ మెడికలల్ కళాశాల ఆస్పత్రిలలో తాత్కాలిక ప్రధాన వైద్య అధికారిగా(సీఎంఓ) విధులు నిర్వరిస్తున్నారు. అయితే, హత్రాస్ బాధితురాలిపై లలైంగికదాడి జరిగినట్టు ఎలలాంటి ఆధారాలూ లభించలలేదని యూపీ పోలీసులు వెల్లడించిన విషయం విధితమే. ఈ విషయంలలో పోలీసుల ప్రకటనను అజీమ్ మాలిక్ బహిరంగంగా విభేదించారు. ఫోరెన్సిక్ నివేదికకు ఎలలలాంటి విలువ లలేదనీ సదరు వైద్యుడు.. సాక్షాత్తూ అదనపు డీజీ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కిషోర్ ప్రకటనకు విరుద్ధంగా వ్యాఖ్యానించారు. బాధితురాలిపై లలైంగికదాడి అనంతరం 96 గంటలల్లోనే ఆధారాలు కనుగొనే అవకాశం ఉన్నదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయనీ, కానీ హత్రాస్ ఘటనలలో దాదాపు 11 రోజుల తర్వాత శాంపిళ్లను కలలెక్ట్ చేశారని ఆయన ఆరోపించారు. అయితే వైద్యుడి ప్రకటన అనంతరమే 'వేటు' ఉత్తర్వులు వెల్లడయ్యాయి. ఇకపై ఆస్పత్రిలలో మీ సవలు అవసరం లలేదనీ, తక్షణం మీ పదవికి రాజీనామా చేసి వెళ్లాలంటూ అజీమ్ మాలిక్కు పై అధికారుల నుంచి ఉత్తర్వులు అందాయి. అయితే ఈ విషయంపై ఏఎంయూ వైస్ చాన్సలర్ తారీఖ్ మన్సూర్ను సంప్రదించగా.. ఆయన నుంచి ఎలలలాంటి స్పందనా లలేకపోవడం గమనార్హం. హత్రాస్ బాధితురాలి మృతదేహాన్ని రాత్రికిరాత్రే ఎలలాంటి ఆధారాలూ లలేకుండా అంతిమసంస్కారాలు నిర్వహించిన యూపీ పోలీసుల తీరుపై అలహాబాద్ హైకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. అయితే ఇవేమీ పట్టనట్టుగా యోగి సర్కారు ఈ సంచలన కేసులలో వాస్తవాలు మాట్లాడేవారినే లక్ష్యంగా చేసుకొంటూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని రాజకీయపార్టీల నాయకులు, పౌర, సామాజిక సంఘాల నాయకులు ఆరోపించారు.