Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీ ఇమామీ లిమిటెడ్ సొంతం చేసుకున్న జండూ తాజాగా 'ఇమ్యూన్ ఇండియా ఆఫర్'ను ఆవిష్కరించింది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశానికి మద్దతునందిస్తూ, జండూ ఇప్పుడు రోగ నిరోధక శక్తి అవసరాలను తీర్చడం లక్ష్యంగా జండూ చ్యవన్ప్రాష్ 900 గ్రాముల ప్యాక్పై రూ.100 తగ్గింపుతో పాటుగా ఇమ్యూన్ ఇండియా ఆఫర్లో భాగంగా ఆయుర్వేద శానిటైజర్ను సైతం ఉచితంగా అందిస్తున్నామని ఇమామీ లిమిటెడ్ డైరెక్టర్ హర్ష వర్థన్ అగర్వాల్ పేర్కొన్నారు.