Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ద్వారా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ ప్రజలకు పిలుపునిచ్చారు. సమస్థిపూర్ జిల్లాలోని బిబుతిపూర్ అసెంబ్లీ నియోజకర్గంలో పార్టీ తరపున పోటీ చేస్తున్న అజయ్ కుమార్కు మద్దతుగా మంగళవారం నిర్వహించిన రెండు భారీ సభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఒక సభలో పాల్గొన్న భారీ జనసందోహ దృశ్యం ఇది.. ఇందులో బృందాకర్త్తో పాటు సీపీఐ నేత కన్నయ్యకుమార్ పాల్గొన్నారు.