Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి స్మృతిఇరానీ కరోనా బారినపడ్డారు. తాజాగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలిందని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను ఇటీవల కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.