Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట
  • ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..
  • కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం
  • వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం
  • ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బాలుకు పద్మవిభూషణ్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

బాలుకు పద్మవిభూషణ్‌

Tue 26 Jan 05:01:21.239617 2021

- పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
- ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఒకరికి పద్మశ్రీ
న్యూఢిల్లీ : ఆయా రంగాల్లో విశిష్ట సేవలం దించిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక 'పద్మ' పుర స్కారాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా ఈ పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది. 2021 సంవత్సరానికిగానూ ఏడుగురికి పద్మవిభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. గానగంధ ర్వుడిగా పేరుగాంచిన ప్రముఖ గాయకుడు ఎస్‌పి బాలసుబ్రమణ్యానికి పద్మవిభూషణ్‌ పురస్కారం లభించింది. తన పాటలతో బాలగోపాలన్ని అలరించిన బాలసుబ్రమణ్యం గత ఏడాది ఆఖరులో కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, తెలంగాణకు చెందిన ఒకరిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. ఏపీ నుంచి రామస్వామి అన్నవరపు (కళలు), నిదుమోలు సుమతి (కళలు), ప్రకాశరావు అశావాది (సాహిత్యం) పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారు. తెలంగాణ నుంచి కనకరాజు (కళలు) ఈజాబితాలో ఉన్నారు. బాలసుబ్ర మణ్యంతో పాటు ఇంకా జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే (పబ్లిక్‌ ఎఫైర్స్‌), కర్ణాటకు చెందిన బెల్లే మోనప్ప హేగ్డే (వైద్యం), నరేంద్ర సింగ్‌ కపనీ (సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌), మౌలానా వాహిదుద్దీన్‌ ఖాన్‌ (అధ్యాత్మికం), బిబి లాల్‌ (పురావస్తు), సుదర్శన్‌ సాహో (కళలు)కు పద్మ విభూషణ్‌ ప్రకటించారు. పద్మభూషణ్‌ విజేతలు : కేరళకు చెందిన కృష్ణన్‌ నాయిర్‌ శాంతికుమారి చిత్ర (కళలు), అసోం మాజీ సిఎం తరుణ్‌ గోగోయి (పబ్లిక్‌ ఎఫైర్స్‌), కర్నాటకకు చెందిన చంద్రశేఖర్‌ కంబర (సాహిత్యం), లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ (పబ్లిక్‌ ఎఫైర్స్‌), యూపీకి చెందిన నృపేంద్ర మిశ్రా (సివిల్‌ సర్వీస్‌), బీహార్‌కు చెందిన మాజీ కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ (పబ్లిక్‌ ఎఫైర్స్‌), యూపీకి చెందిన కల్బే సాధిక్‌ (అధ్యాత్మికం), మహరాష్ట్రకు చెందిన రజనీకాంత్‌ దేవిదాస్‌ ష్రాఫ్‌ (వాణిజ్యం), తర్లోచన్‌ సింగ్‌ (పబ్లిక్‌ ఎఫైర్స్‌).
102 మందికి పద్మశ్రీ
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, తెలంగాణ నుంచి ఒకరితో సహా 102 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించారు. తమిళనాడు నుంచి పి అనిత (క్రీడలు), సుబ్బు అరుముగం (కళలు), సోలోమాన్‌ పప్పయి (సాహిత్యం), పప్పమ్మాల్‌ (వ్యవసాయం), బాంబే జయశ్రీ రామ్‌నాథ్‌ (కళలు) పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో పద్మ అవార్డులు అందచేయనున్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వేతన కోతలు..
మరింత ఉధృతంగా..
కొత్తగా 40 మంది కుబేరులు
ఆకాశంలో సగం వట్టిదే!
బీజేపీ మంత్రి రాసలీలలు
సహజీవనంలో శృంగారం.. లైంగికదాడా..?
చెరుకు సమస్యలపై యూపీ రైతుల నిరసనలు
పెట్రో ధరలకు నిరసనగా కేరళలో రవాణా సమ్మె
యూపీలో ఆటవిక రాజ్యం
బీజేపీని ఓడించండి
పోర్టుల్లోకి ప్రయివేటు పెట్టుబడులు : మోడీ
మోడీపై ప్రశంసలకు నిరసనగా
141 మంది రైతుల బలవన్మరణం
కేరళ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలు
బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్‌ సెక్రటరీగా పెద్దపల్లికి చెందిన ఎస్‌ కుమార్‌ నియామకం
ముగిసిన స్పెక్ట్రం వేలం
రైతుల నిరసనలకు మా మద్దతు
కరోనాతో బీజేపీ ఎంపీ మృతి
మాజీ డీజీపీ రాజేశ్‌ దాస్‌ పై
తుదిశ్వాస విడిచేదాకా..ఉద్యమం ఆగదు
బీహార్‌లో ఖాకీ కన్నెర్ర..
ప్రధాని మోడీకి టీకా
బాబు బైటాయింపు
కార్పొరేట్లకోసమే...
చౌక వడ్డీకే గృహ రుణం
ప్రయివేటు పెట్టుబడులు డీలా : ఆర్‌బిఐ రిపోర్ట్‌
కరోనా ముప్పు పోలేదు
ఎం.కృష్ణన్‌ కన్నుమూత
మాజీ ఉద్యోగుల పనే !
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.