Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జోధ్పూర్ : రాజస్తాన్లో జోధ్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో 25 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో వీరంతా కరోనా సోకినట్టు నిర్ధారణైంది. దీంతో ఐఐటీ జోధ్పూర్లో జీ3 బ్లాక్ను కంటోన్మెంట్ జోన్గా ప్రకటించారు. కోవిడ్ సోకిన విద్యార్థులను సూపర్ ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. తమ విద్యార్థులు 25 మందికి కోవిడ్ సోకినట్టు రిజిస్టార్ అమర్దీప్ శర్మ ప్రకటించారు.