Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: నీట్ పరీక్షను షెడ్యూల్ ప్రకారం ఈనెల 18న నిర్వహిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) తెలిపింది. కరోనా ఉధృతి నేపథ్యంలో నీట్ పరీక్షను వాయిదా వేయాలన్న పలు రాష్ట్రాల అభ్యర్థనను తోసిపుచ్చింది. పరీక్ష ప్రాధాన్యతను, అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 18న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొంది.