Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంద రోజుల్లో దర్యాప్తు పూర్తి
జిఒ 41 జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి : రెడ్హ్యాండెడ్గా ఎసిబికి పట్టుబడిన కేసులకు సంబంధించి వంద రోజుల్లో శాఖా పరమైన చర్యలు తీసుకోవడానికి దర్యాపు పూర్తి చేయాలని నిర్ధేశిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆదివారం జిఒఎంఎస్ నెంబరు 41ని విడుదల చేసింది. నూతన ప్రొసీడింగ్స్తో కేసులు సత్వర పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సంవత్సరాల వారీగా ఎసిబి నమోదు చేసిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.