Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యథాతథంగా పది, ఇంటర్ పరీక్షలు
అమరావతి : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి దృష్ట్యా నేటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. పదోతరగతి, ఇంటర్ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరగుతాయని వెల్లడించారు. విద్యార్థులు మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలలను ఆదేశించారు.