Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుపాను నష్టంపై మోడీకి మమత నివేదిక
కోల్కతా: ఇటీవల యాస్ తుపాన్ ప్రభావం కారణంగా పశ్చిమబెంగాల్ కు జరిగిన నష్టంపై రాష్ట్ర ముఖ్య మంత్రి మమత బెనర్జీ శుక్రవారం ప్రధాని మోడీకి ఒక నివేదిక సమర్పించారు. ప్రభావిత ప్రాంతాలను తిరిగి అభివృద్ధి చేసేందుకు రూ.20 వేల కోట్ల ఉపశమన ప్యాకేజీ ఇవ్వాలని ఈ సందర్భంగా మమత కోరారు. తుపాను అనంతరం పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రధాని మోడీ శుకవ్రారం ఒడిషా, పశ్చిమబెంగాల్లో పర్యటించారు.