Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ముంబయిలోని మలాద్లో ఓ భవనం కూలిన ఘటనలో ఎనిమిది మంది చిన్నా రులుసహా 11మంది మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈభవనం మరో నిర్మాణంపై కూలిపోయిందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) అధి కారులు తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న మరోమూడు అంతస్తుల భవనంలోని ప్రజలనుకూడా అధికారులు తరలిస్తున్నారు. మహారాష్ట్ర మంత్రి అస్లామ్ఖాన్ ఘటనాస్థలిని సందర్శించారు.