Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో దాల్మియా భారత్ 45.02 శాతం వృద్థితో రూ.277 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.191 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.1,901 కోట్లుగా ఉన్న కంపెనీ రెవెన్యూ.. క్రితం క్యూ1లో 36.19 శాతం పెరిగి రూ.2,589 కోట్లకు చేరింది.