Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నూతన సాగు చట్టాల్ని రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఆదివారం నాటికి రైతు ఉద్యమం 255 రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్ సరిహద్దుల్లో రైతుల ఆందోళన జోరు వర్షంలో కూడా కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు, బీజేపీ, దాని అనుబంధ పార్టీల నేతల బహిష్కరణలు కొనసాగుతున్నాయి. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో ఎక్కడిక్కడే ఆందోళనలు కొనసాగుతున్నాయి.