Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • నిలదీశామని కావాలని ఫెయిల్ చేశారు : విద్యార్థి
  • ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
  • సీఐ సస్పెండ్
  • సంతకం ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు
  • బాలుడిని మతం మార్చి మహిళతో పెండ్లి..!
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మత విద్వేషకులపై కఠిన చర్యలు తీసుకోండి : ఫరూక్‌ అబ్దుల్లా | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

మత విద్వేషకులపై కఠిన చర్యలు తీసుకోండి : ఫరూక్‌ అబ్దుల్లా

Fri 14 Jan 01:26:13.632398 2022

శ్రీనగర్‌ : దేశంలో ముస్లింలు, ఇతర మైనారిటీలపై 'విద్వేష వ్యాఖ్యలు, మారణహోమ బెదిరింపులు' చేస్తున్న వారిపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) అధ్యక్షులు ఫరూఖ్‌ అబ్ధుల్లా గురువారం ఆగ్రహం వ్యక్తంచేశారు. మత విద్వేష వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రధానంగా హరిద్వార్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ఫరూఖ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.ముస్లింలపై మారణహోమానికి ప్రత్యక్షంగా, బహిరంగంగా ప్రేరేపించడాన్ని నేరంగా పరిగణించే ఆర్టికల్‌ 3సిలోని మారణహోమ నేరం నిరోధక, శిక్ష (సీపీపీసీజీ) కింద నేరస్థులను కఠినంగా శిక్షించాలని అబ్దుల్లా కోరారు. 'ఈ ద్వేషపూరిత ప్రసంగ సమావేశాలు భారతీయ చట్టాల్లోని వివిధ నేరాలకు కూడా సరిపోతాయి. ఇలాంటి సమావేశాలు జాతీయ సమగ్రత, శాంతికి విరుద్ధమైనవి. ఈ దేశం యొక్క అధిపతి ప్రబలమైన నిశ్శబ్ధం, శిక్షార్హమైన చర్య లేకపోవడం ఇటువంటి విద్వేషకులకు ధైర్యం ఇచ్చింది' అని అబ్దుల్లా చెప్పారు. విద్వేషకులపై చర్యలు తీసుకుంటే కృతజ్ఞత తెలుపుతానని తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గుజరాత్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత
నదిలో పడిన ఆర్మీ వాహనం
ప్రభుత్వ ఆడిటింగ్‌లో తీవ్ర లోపాలు
మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్‌చిట్‌
పాఠశాలల మూతతో జీడీపీపై ప్రభావం
ఖనిజ సంపద కొల్లగొట్టడానికే...
చదువులో వెనుకపడ్డాం..
ప్రయివేటీకరణ వద్దు
మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకోండి
ముంచుకొస్తున్న మాంద్యం
ఎస్‌ఆర్‌ఎం విద్యార్థికి కోటి వేతనం
యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవం
హిందుస్థాన్‌ జింక్‌ పూర్తిగా ప్రయివేటీకరణ
కాంగ్రెస్‌కు మరో షాక్‌?
ఇండిగోకు ఇంధన ధరల దెబ్బ
బీహార్‌లో కుల గణన!
టార్గెట్‌ @ 2024
సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు
కఠిన చర్యలు తప్పవు
పంజాబ్‌ మంత్రి అరెస్టు
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత
30న ధర్నాలను జయప్రదం చేయండి
అలుపెరగని పోరాట యోధుడు
ముస్లిం ప్రార్థనా మందిరాలే టార్గెట్‌
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత
పర్యాటకంలోనూ భారత్‌ వెనుకబాటు
మీ సేవలు అద్భుతం..
అంతర్జాతీయ పురస్కారం ఎంతో గర్వకారణం..
జడ్జీలను లక్ష్యంగా చేసుకోవడం 'ఫ్యాషన్‌'గా మారింది
సీపీఎస్‌ను రద్దు చేయండి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.