Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • 34 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు
  • పెండ్లికి ముందు అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం
  • పల్లె, పట్టణ ప్రగతిలపై మంత్రి సమీక్ష
  • భార్యపై అనుమానంతో మెడ నరికిన భర్త
  • పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ విద్యార్థి మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
'ఎస్‌ఎంఎస్‌'తో సీఎం అభ్యర్థి ఎంపిక పంజాబ్‌ ప్రజలకు కేజ్రీవాల్‌ విజ్ఞప్తి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

'ఎస్‌ఎంఎస్‌'తో సీఎం అభ్యర్థి ఎంపిక పంజాబ్‌ ప్రజలకు కేజ్రీవాల్‌ విజ్ఞప్తి

Fri 14 Jan 06:36:58.483983 2022

న్యూఢిల్లీ: ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంజాబ్‌ ప్రజలే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. '70748 70748' నెంబరుకి ప్రజలు కాల్‌ చేసి లేదా మెసేజ్‌ లేదా వాట్సాప్‌ ద్వారా తమకు నచ్చిన అభ్యర్థి పేరును చెప్పాలనీ, 24 గంటల అనంతరం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఈ నెల 17 సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలన్నారు. ప్రజల ఓట్ల ద్వారా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే విధానాన్ని అమలు చేయడం ఇదే తొలిసారని అన్నారు. పంజాబ్‌ ఆప్‌ పార్టీ శాఖ అధ్యక్షుడు, సంగ్రూర్‌ ఎంపీ భగవంత్‌ మాన్‌ సింగ్‌ని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. భగవంత్‌ మాన్‌ సింగ్‌ను సీఎం అభ్యర్థిని ఎంపిక చేయాలని కోరాననీ, ముఖ్యమంత్రి అభ్యర్థిని నాలుగు గోడల మధ్య ఎంపిక చేయవద్దనీ, ప్రజల వద్దకు వెళ్లాలని మాన్‌ సూచించారని కేజ్రీవాల్‌ తెలిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిని నిర్ణయిం చేది ప్రజలేనని, పార్టీ అధిష్టానం కాదంటూ ఇటీవల పంజాబ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న జరగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ప్రధాన పార్టీలేవీ సిఎం అభ్యర్థిని ప్రకటించలేదు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గుజరాత్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత
నదిలో పడిన ఆర్మీ వాహనం
ప్రభుత్వ ఆడిటింగ్‌లో తీవ్ర లోపాలు
మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్‌చిట్‌
పాఠశాలల మూతతో జీడీపీపై ప్రభావం
ఖనిజ సంపద కొల్లగొట్టడానికే...
చదువులో వెనుకపడ్డాం..
ప్రయివేటీకరణ వద్దు
మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకోండి
ముంచుకొస్తున్న మాంద్యం
ఎస్‌ఆర్‌ఎం విద్యార్థికి కోటి వేతనం
యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవం
హిందుస్థాన్‌ జింక్‌ పూర్తిగా ప్రయివేటీకరణ
కాంగ్రెస్‌కు మరో షాక్‌?
ఇండిగోకు ఇంధన ధరల దెబ్బ
బీహార్‌లో కుల గణన!
టార్గెట్‌ @ 2024
సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు
కఠిన చర్యలు తప్పవు
పంజాబ్‌ మంత్రి అరెస్టు
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత
30న ధర్నాలను జయప్రదం చేయండి
అలుపెరగని పోరాట యోధుడు
ముస్లిం ప్రార్థనా మందిరాలే టార్గెట్‌
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత
పర్యాటకంలోనూ భారత్‌ వెనుకబాటు
మీ సేవలు అద్భుతం..
అంతర్జాతీయ పురస్కారం ఎంతో గర్వకారణం..
జడ్జీలను లక్ష్యంగా చేసుకోవడం 'ఫ్యాషన్‌'గా మారింది
సీపీఎస్‌ను రద్దు చేయండి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.