Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
  • సీఐ సస్పెండ్
  • సంతకం ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు
  • బాలుడిని మతం మార్చి మహిళతో పెండ్లి..!
  • పంజాబ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అంతులేని అసమానతలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

అంతులేని అసమానతలు

Fri 14 Jan 06:18:21.311153 2022

- ప్రస్తుత పాలనలో పేదల పట్ల ఎలాంటి సంబంధమూ లేదు
- దశాబ్దకాలంలో జరిగిన సంఘనల గురించి ఆలోచించాలి
- ప్రజాస్వామ్య విలువలకు ఇవి పూర్తిగా విరుద్ధం
- ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌
న్యూఢిల్లీ: దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, మోడీ పాలనతో పాటు పలు అంశాలపై నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ స్పందించారు. గత దశాబ్ద కాలంలో జరిగిన సంఘటనల గురించి భారత దేశం ఆలోచించాన్నారు. ప్రజాస్వామ్య విలువలను నిర్మించడంలో ఇవి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్నాయని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం వ్యక్తిగత స్వేచ్ఛకు చాలా చెడ్డదని ఆయన నొక్కి చెప్పారు. ఇది నేరం లేని చోట లేదా వ్యక్తుల అరెస్టుకు అనుమతిస్తుందన్నారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు కావస్తున్నా ఇంకా అసమానతలు కొనసాగటం దురదృష్టకరమన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యం లోపానికి ప్రభుత్వం వ్యవహరించే విధానం, ప్రజల సమస్యల గురించి ఆలోచించే విధానం సంబంధాన్ని కలిగి ఉంటుందన్నారు. సేన్‌ ఇటీవల విడుదల చేసిన తన జ్ఞాపకాలు 'హౌమ్‌ ఇన్‌ వరల్డ్‌' నేపథ్యంలో కొన్ని సంఘటనల గురించి మాట్లాడారు.
పాఠశాల విద్య
గత రెండేండ్లు, దేశంలో పాఠశాలల మూసివేతలపై సేన్‌ మాట్లాడారు. పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో పాఠశాల విద్యా విధానం చాలా లోపభూయిష్టంగా ఉన్నదన్నారు. మహమ్మారి లేని సమయంలోనూ ఈ వ్యవస్థ చేయాల్సిన విధిని చేయలేదని తెలిపారు. '' విద్యలో మనకు స్వేచ్ఛ అవసరం. స్వతంత్ర ప్రతిపత్తికి అవకాశం కల్పించే విద్య మనకు అవసరం. కోవిడ్‌ కారణంగా పాఠశాల మూసివేతలు, ఉపాధ్యాయుల కొరత అనేవి కచ్చితమైన సమస్యలే. కానీ, అవి మన సమస్యలు మాత్రమే కాదు'' అని అమర్త్యసేన్‌ అన్నారు.
ఉపా
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యూఏపీఏ (ఉపా)ను కఠినంగా ఉపయోగించడాన్ని అమర్త్యసేన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. వీటిని బ్రిటిషు రోజులలో ఉన్న పరిస్థితులతో ఆయన పోల్చారు. '' ఇది (ఉపా) భారతదేశంలో కొనసాగుతుందని నేను ఊహించలేదు. కానీ, ఇది కొనసాగుతోంది. ప్రస్తుత పాలనలో ఇది మరింత ఎక్కువగా ఉన్నది. ఉపా అనేది వ్యక్తిగత స్వేచ్ఛకే కాదు.. విద్య అనేది ఏది కలిగి ఉండాలి, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడంలో ప్రమాదకరమైనది'' అని అమర్త్యసేన్‌ అన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో అసమానతలు కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత దశాబ్దకాలంగా దేశం ముందుకు సాగుతున్న తీరు సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్నదనీ, దీనిపై మనం ఆలోచించాలన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందన్నారు. పేదలు, వారి అవసరాలను కేంద్రం పూర్తిగా విస్మరించడమే సమస్యలో ఎక్కువ భాగమని అమర్త్యసేన్‌ అన్నారు. దళితులు, గిరిజన సమూహం భయంకరమైన సమయంలో వెళుతుందనీ, ఇవన్నీ ఒకరిపై ఒకరు అసమానత, అన్యాయానికి దారి తీస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చాలన్నారు.
రాజకీయ నాయకత్వం
రాజకీయ నాయకత్వం, ప్రజా నేతృత్వంలోని ఉద్యమాల విజయం గురించి మాట్లాడుతూ మనకు రెండూ అసరమేనని భావిస్తున్నానని తెలిపారు. సంకుచిత మనస్తత్వం ఉన్న మెజారిటీ వాదులు.. మైనారిటీల పట్ల చెడుగా ప్రవర్తించే కొందరు ఉంటే ప్రజలను ఎప్పటికీ మార్చలేరని నమ్ముతున్నట్టు చెప్పారు. అలా జరగడం దురదృష్టకరమన్నారు. సంకుచితమైన మెజారిటీవాదం మనుగడ సాగించకూడదని డిమాండ్‌ చేయడానికి చాలా కారణాలున్నాయన్నారు. బ్రిటీషు పాలనలో జరిగిన అనేక తప్పులు ప్రస్తుతం మోడీ పాలనలో పునరావృతమవుతున్నాయని తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గుజరాత్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత
నదిలో పడిన ఆర్మీ వాహనం
ప్రభుత్వ ఆడిటింగ్‌లో తీవ్ర లోపాలు
మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్‌చిట్‌
పాఠశాలల మూతతో జీడీపీపై ప్రభావం
ఖనిజ సంపద కొల్లగొట్టడానికే...
చదువులో వెనుకపడ్డాం..
ప్రయివేటీకరణ వద్దు
మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకోండి
ముంచుకొస్తున్న మాంద్యం
ఎస్‌ఆర్‌ఎం విద్యార్థికి కోటి వేతనం
యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవం
హిందుస్థాన్‌ జింక్‌ పూర్తిగా ప్రయివేటీకరణ
కాంగ్రెస్‌కు మరో షాక్‌?
ఇండిగోకు ఇంధన ధరల దెబ్బ
బీహార్‌లో కుల గణన!
టార్గెట్‌ @ 2024
సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు
కఠిన చర్యలు తప్పవు
పంజాబ్‌ మంత్రి అరెస్టు
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత
30న ధర్నాలను జయప్రదం చేయండి
అలుపెరగని పోరాట యోధుడు
ముస్లిం ప్రార్థనా మందిరాలే టార్గెట్‌
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత
పర్యాటకంలోనూ భారత్‌ వెనుకబాటు
మీ సేవలు అద్భుతం..
అంతర్జాతీయ పురస్కారం ఎంతో గర్వకారణం..
జడ్జీలను లక్ష్యంగా చేసుకోవడం 'ఫ్యాషన్‌'గా మారింది
సీపీఎస్‌ను రద్దు చేయండి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.