Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..
  • చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
  • తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ కీలక సూచన
  • శ్రీశైలాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
  • నడుస్తున్న కారు డోరు తెరిచిన వ్యక్తి.. ద్విచక్రవాహనాదారుడు మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భగ్గుమన్న అహారోత్పత్తుల ధరలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

భగ్గుమన్న అహారోత్పత్తుల ధరలు

Sat 15 Jan 04:16:49.967199 2022

- రెండంకెల స్థాయిలోనే టోకు ద్రవ్యోల్బణం
- డిసెంబర్‌లోనూ 13.56 శాతంగా నమోదు
న్యూఢిల్లీ : దేశంలో ధరల సెగ కొనసాగుతూనే ఉంది. 2021 డిసెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ) నాలుగు మాసాల గరిష్ట స్థాయికి చేరింది. ముఖ్యంగా అహార ధరలు పెరగడంతో డబ్ల్యుపిఐ 13.56 శాతంగా నమోదయ్యింది. రెండంకెల స్థాయిలో డబ్ల్యుపిఐ కొనసాగడం ఇది వరుసగా తొమ్మిదో మాసం కావడం ఆందోళనకరం. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ సూచీ దిగిరావడం లేదు. క్రితం నవంబర్‌లో 14.23 శాతంగా.. 2020 డిసెంబర్‌లో 1.95 శాతంగా చోటు చేసుకుంది. గడిచిన మాసంలో అహార ఉత్పత్తుల ధరలు ఏకంగా 9.56 శాతం ఎగిసి 23 మాసాల గరిష్ట స్థాయికి ఎగిశాయి. ఇంతక్రితం నవంబర్‌లో ఈ సూచీ 4.88 శాతంగా ఉంది. ఇదే నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 3.91 శాతంగా ఉండగా.. గడిచిన డిసెంబర్‌లో అమాంతం 31.56 శాతం పెరిగాయి. పప్పులు, గోదుమలు, తృణధాన్యాలు తదితర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. కాగా.. ఆలు, ఉల్లి, పళ్లు, గ్రుడ్ల ధరలు స్వల్పంగా తగ్గాయి.
వంట నూనెలు, ప్రాథమిక లోహాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, అహార్పోత్తులు, వస్త్ర, కాగితం తదితర ఉత్పత్తుల ధరల పెరుగుదలతో టోకు ద్రవ్యోల్బణం అధికంగా నమోదయ్యిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తన రిపోర్ట్‌లో పేర్కొంది. తయారీ రంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 11.92 శాతం నుంచి 10.62 శాతానికి తగ్గింది. మరోవైపు ఇంధనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం 32.30 శాతంగా చోటు చేసుకుంది. మరోవైపు రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎగిసిపడుతోంది. అహారోత్పత్తులు, ఇంధనం, విద్యుత్‌ ధరల పెరుగుదలతో 2021 డిసెంబర్‌లో రిటైల్‌ వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ)5.59 శాతానికి ఎగిసింది. దీంతో ఐదు మాసాల గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం చేరింది. ఇంతక్రితం నవంబర్‌లో ఇది 4.91 శాతానికి, అక్టోబర్‌లో 4.48 శాతానికి పెరిగింది.
2020 డిసెంబర్‌లో 4.59 శాతంగా చోటు చేసుకుంది. ఆ తర్వాత 2021 జులైలో గరిష్టంగా 5.59 శాతంగా నమోదయ్యింది. ఈ స్థాయిలో తిరిగి డిసెంబర్‌లో చోటు చేసుకోవడం ఆందోళనకరం. అధిక ద్రవ్యోల్బణం వల్లే ఆర్‌బిఐ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 9న ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరుగనుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మొండి బాకీలు పెరగొచ్చు
గిరిజనాన్ని తరిమేసే బీజేపీ విధానం
నూతన విద్యా విధానం అత్యంత ప్రమాదకరం..
1.75 లక్షల కోట్లు జగన్‌ దోచుకున్నారు
డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌తో రైతులకు ఇబ్బంది
మహిళల ఆరోగ్యం ఆందోళనకరం
మోడీ సర్కారుపై మలిదశ పోరాటం
ఆశా వర్కర్లకు గుర్తింపేది?
గుజరాత్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత
నదిలో పడిన ఆర్మీ వాహనం
ప్రభుత్వ ఆడిటింగ్‌లో తీవ్ర లోపాలు
మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్‌చిట్‌
పాఠశాలల మూతతో జీడీపీపై ప్రభావం
ఖనిజ సంపద కొల్లగొట్టడానికే...
చదువులో వెనుకపడ్డాం..
ప్రయివేటీకరణ వద్దు
మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకోండి
ముంచుకొస్తున్న మాంద్యం
ఎస్‌ఆర్‌ఎం విద్యార్థికి కోటి వేతనం
యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవం
హిందుస్థాన్‌ జింక్‌ పూర్తిగా ప్రయివేటీకరణ
కాంగ్రెస్‌కు మరో షాక్‌?
ఇండిగోకు ఇంధన ధరల దెబ్బ
బీహార్‌లో కుల గణన!
టార్గెట్‌ @ 2024
సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు
కఠిన చర్యలు తప్పవు
పంజాబ్‌ మంత్రి అరెస్టు
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత
30న ధర్నాలను జయప్రదం చేయండి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.