Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు : ఏపీలోని గురటూరు జిల్లాలో ఇసుక సరఫరా చేస్తున్న లారీల యజమానులు తమ వాహనాలను ఎక్కడిక్కడే నిలిపివేశారు. సోమవారమే కొన్ని ప్రాంతాల్లోనే ఆపినా మంగళవారం జిల్లా అంతటా నిలిపివేసి సమ్మె చేయడంతో ఇసుక సరఫరా నిలిచిపోయింది. కాంట్రాక్టు ఏజెన్సీ అయిన జెపి సంస్థ టన్ను ఇసుకకు రూ.475 చొప్పున వసూలు చేస్తోన్న ఇసుక రీచ్లలో కాటాలు ఏర్పాటు చేయకుండా అంచనాగా ఇసుక బరువును నమోదు చేస్తోందని వాహనదారులు తెలిపారు. నిర్దేశిత సమయం సరిగా పాటించడం లేదన్నారు.