Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేరళ (కన్నూరు) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కేరళలోని కన్నూరులో బుధవారం ప్రారంభమైన సీపీఐ (ఎం) 23వ అఖిల భారత మహాసభ నిర్వహణ నిమిత్తం మొత్తం ఐదు కమిటీలను ఏర్పాటు చేశారు. ఏడుగురితో అధ్యక్షవర్గం, పొలిట్బ్యూరో సభ్యులతో స్టీరింగ్ కమిటీ, ఏడుగురితో తీర్మానాల కమిటీ, ఐదుగురితో అర్హతల కమిటీ, ఎనిమిది మందితో మినిట్స్ కమిటీని ఏర్పాటు చేశారు. అర్హతల కమిటీలో వై.వెంకటేశ్వరరావు (ఆంధ్రప్రదేశ్), మినిట్స్ కమిటీలో ఆర్.సుధాభాస్కర్ (తెలంగాణ) సభ్యులుగా ఉన్నారు.