Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చలో పాల్గొన్న 31 మంది ప్రతినిధులు
కన్నూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
సీపీఐ (ఎం) 23వ అఖిల భారత మహాసభలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రవేశపెట్టిన రాజకీయ ముసాయిదాపై చర్చ ప్రారంభమైంది. గురువారం సాయంత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 31 మంది ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ముదిరెడ్డి సుధాకరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి వి.కృష్ణయ్య, వి.రాంభూపాల్ పాల్గొన్నారు.