Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రేపు లా, పీజీ‌ లా‌సెట్‌ ఫలి‌తాలు విడుదల
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణ
  • ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం
  • వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్
  • లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..

Sat 25 Jun 04:30:44.658563 2022

న్యూఢిల్లీ : అగ్నిపథ్‌ పథకాన్ని విరమించుకోవా లంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యువతతో పాటు ప్రతిపక్షాలు ఈ పథాకాన్ని వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నప్పటికీ.. మోడీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా వాయుసేనలో అగ్నిపథ్‌ కింద నియామకాల కోసం రిజిస్ట్రేషన్లను శుక్రవారం నుంచి ప్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు agnipathvayu.cdac.in  వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5వ తేదీన ముగుస్తుందని కేంద్రం ప్రకటించింది. అగ్నిపథ్‌కు అవసరమైన నిబంధనలు అభ్యర్థులు పాటించాలని, అభ్యర్థులు దరఖాస్తు, జతచేసిన స్కాన్‌ కాపీలను తమ వద్ద ఉంచుకోవాలని అధికారులు సూచించారు. అగ్నివీర్‌ మొదటి అభ్యర్థుల బ్యాచ్‌ను 2022 డిసెంబర్‌ 11 నాటికి ప్రకటించనున్నారు.
             ఇప్పటికే ఆర్మీలో అగ్నివీరుల నియామకాల కోసం భారత సైన్యం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జులై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే, నాలుగేండ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లోనూ 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగ స్ఫూర్తితోనే...
దీనావస్థలో 'ఈ-వ్యర్థాల' కార్మికులు
అవినీతి, బంధుప్రీతి రెండూ పెద్ద సవాళ్లు
ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత
మా నీళ్లు తాగుతావా?
తర్వాత నువ్వే
భద్రతా వలయంలో ఎర్రకోట
96 ఏండ్ల గౌరవం, విముక్తికి చిహ్నం ఫిడెల్‌ కాస్ట్రో
వైవిధ్య భారతం
గిరిజనుల బతుకు ఆగం..
రాజ్యాంగమే మహిళలకు రక్షణ
మేమూ మీ వెంటే
సముద్రమట్టానికి 3,488 కి.మీ. ఎత్తులో జాతీయ జెండా ఎగురవేత
ఉద్యోగులపై ఆర్టికల్‌ 311 ప్రయోగం
అంబుజా, ఏసీసీల్లో అదానీ వాటాల కొనుగోళ్లు
ఢిల్లీలో భద్రత పెంపు
కర్నాటకలో హైవే బంద్‌
ఇక జాన్సన్‌ పౌడర్‌ దొరకదు
నీట్‌, జేఈఈ కలిపి ఒకే పరీక్ష?
మహా సర్కార్‌లో 15మంది నేరచరిత్ర మంత్రులు
ఇంటి అద్దెలపై 18 శాతం జీఎస్టీ
బీజేపీ పాలనలో ప్రమాదంలో రాజ్యాంగ విలువలు
నిన్న గోధుమ... నేడు బియ్యం
బీహార్‌ మార్పు దేశానికో సంకేతం...
జాతీయోద్యమ స్ఫూర్తితో మరో పోరాటం
24 నుంచి బీహార్‌ అసెంబ్లీ
బీసీలకు లక్ష కోట్లు కేటాయించాలి
బీజేపీకి ఈసీ షాక్‌
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరిస్తున్న కేంద్రం
రాజకీయ ప్రతీకార చర్య
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.