Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : అన్నాడిఎంకె నుండి ఒ.పన్నీర్సెల్వం (ఒపిఎస్)ను బహిష్కరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి, పార్టీ కోశాధికారి పదవి నుండి బహిష్కరిస్తూ అన్నాడిఎంకె సర్వసభ్య సమావేశం సోమవారం తీర్మానించింది. ఒపిఎస్ అనుచరులను కూడా పార్టీ నుండి బహిష్కరించారు. పార్టీకి ద్వంద్వ నాయక వ్యవస్థను రద్దు చేసింది. ఇదప్పాడి కె.పళనిసామి (ఇపిఎస్)ను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.