Authorization
Mon Jan 19, 2015 06:51 pm
* రంగం సిద్ధం చేస్తున్న ఐవైఆర్
* వివాదాల పరిష్కారమే ఎజెరడా
* షెడ్యూలు సంస్థల పంపకం ప్రధానం
హైదరాబాద్ : త్వరలో ఆరధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు భేటీ కానున్నారు. రాష్డ్రాల విభజన, పంపకాలపై ఏడాదిన్నరగా ఉన్న సమస్యలపై చర్చిరచేందుకు వారు మాట్లాడుకోవాలని నిర్ణయించారు. ఈ ఆలోచన గతంలోనే ఉన్నా కొన్ని కారణాల వల్ల వీలుపడలేదు. కలిసి మాట్లాడుకునేందుకు రావాల్సిరదిగా తెలంగాణ సిఎస్ రాజీవ్శర్మను ఆహ్వానిరచాలని ఎపి సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు నిర్ణయిరచారు. ఈ విషయం సోమ, మంగళవారాల్లో రాజీవ్శర్మ కు తెలిపి, ఆ తరువాత రెరడు మూడు రోజుల్లోనే చర్చలకు కూర్చోవాలనుకుంటున్నారు.
షీలాబేడీ కమిటీ కాలపరిమితి
పొడిగింపునకు కేంద్రానికి లేఖ
షెడ్యూల్ 9, 10లలోని సంస్థల విభజనపై ఇప్పటికీ సమస్యలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం నియమించిన షీలాబేడీ కమిటీ కాలపరిమితి ఇప్పటికే ముగిసిపోయిరది. షీలాబేడీ కమిటీ కాల పరిమితిని పొడిగిరచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిరది. ఆయా సంస్థల్లోని ఆస్తులు, అప్పుల పంపకాలు సహా వాటిలోని ఉద్యోగుల పంపకాల బాధ్యత కూడా షీలాబేడీ కమిటీయే చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఇదే తన అంశాన్ని లేఖలో ప్రస్తావిరచిరది. అలాగే ఇద్దరు సిఎస్ల భేటీలో చర్చిరచాల్సిన అరశాలపై రెరడు ప్రభుత్వాలు తమ తమ ఎజెండాలు సిద్ధం చేసుకుంటున్నాయని తెలిసిరది.
సంస్థల తరలింపునకు ఆదేశాలు
షెడ్యూల్ సంస్థలను కొత్త రాజధాని ప్రారతానికి తరలిరచాలంటూ ముఖ్యమంత్రి పేషీ నురచి ఆదేశాలు వెళ్తున్నాయి. ప్రధానంగా అద్దె భవంతుల్లో ఉరటున్న సంస్థలు త్వరగా హైదరాబాద్ నురచి రాజధాని ప్రారతానికి వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తోరది. ఇప్పటికే ఎపినాక్, మరో రెరడు సంస్థలకు నేరుగా సిఎంఓ నురచే ఆదేశాలు వెళ్లగా, త్వరలోనే ఇతర సంస్థలకు కూడా తరలిరపు ఆదేశాలు వెళ్లనున్నట్లు తెలిసిరది. రెరడు రాష్ట్రాల మధ్య వివాదాలు పెద్దగా లేని సంస్థలు తక్షణమే తరలాలని ప్రభుత్వం పేర్కొంటోంది.