Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆప్ ప్రభుత్వం 40 ప్రజాసేవలను హోమ్ డెలివరి చేయాలని నిర్ణయించింది.డ్రైవింగ్ లైసెన్సు,రేషన్కార్డులాంటి సేవలను ఇంటింటికీ ఇచ్చే ప్రణాళికను సిద్ధం చేసింది.కేజ్రీవాల్ క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. దీనికోసం ఓ ప్రయివేట్ ఏజెన్సీ సేవలు ఇవ్వాలనుకుంటున్నది. మూడు నాలుగునెలల్లో ప్రారంభం కానున్న ఈ సేవలకు..దరఖాస్తు రుసుం కింద వసూలు చేయనున్నది.