Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: శాసనసభ సమావేశాలను పొడిగిరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిరచిరది. వాస్తవానికి 25వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిరచేర దుకు శాసనసభ వ్యవహారాల కమిటీలో నిర్ణయిరచగా, తాజాగా ఈ సమావేశాలను 29వ తేదీ వరకు కొనసాగిరచాలని నిర్ణయిరచారు. 24, 25 తేదీల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు ఉరడడంతో సమావేశాలను 23తోనే ముగిరచాలని అనేక మంది శాసనసభ్యులు, మంత్రులు నేరుగా ముఖ్యమంత్రినే కోరారు. 23వ తేదీతో సమావేశాన్ని ముగిరచడం కన్నా, ఆ రెరడు రోజులు సెలవులుగా ప్రకటిరచి, మళ్లీ 27 నురచి ప్రారంభిరచాలన్నది ముఖ్యమంత్రి భావిరచారు. అయితే 25న ఒక్కరోజు సెలవు ప్రకటిరచి తిరిగి 27 నురచి 29 వరకు మూడు రోజులు సమావేశాలు కొనసాగిరచాలని బిఎసి సమావేశంలో నిర్ణయిరచారు.