Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్ల కింద కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు ఒక్కో లబ్ధిదారుడికి మోడీ సర్కారు కేవలం లక్షా 20 రూపాయలను మాత్రమే ఇస్తుందని టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం పార్లమెంట్లో ఆయన పలు అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో కేవలం ఒక గదిని మాత్రమే నిర్మించ వచ్చని చెప్పారు.