Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలమూరు సాహితి ఆధ్వర్యంలో పాలమూరు సాహితి నిర్వహించిన కవితా సంపుటాల పోటీలలో విజేతలైన కవులకు ఈ నెల 24న ఉదయం 10.30 గంటలకు మహబూబ్నగర్, లిటిల్ స్కాలర్స్ పాఠశాలలోని కాళోజి హాల్లో కవితా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి డా|| నందిని సిధారెడ్డి, వి.మనోహర్రెడ్డి, బుర్రి వెంకట్రామారెడ్డి, బూర్గుల శ్రీనాథశర్మ పాల్గొంటారు. పాలమూరు సాహితి జీవన సాఫల్య పురస్కారాలను ఆచార్య మసన చెన్నప్ప, చక్రాల లక్ష్మీకాంతరాజారావు, జలజం సత్యనారాయణలు అందుకుంటారు. ఈ సందర్భంగా కాళోజి చిత్రపట ఆవిష్కరణ కూడా ఉంటుంది.
డా|| భీంపల్లి శ్రీకాంత్, 9032844017