Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధ్వని ప్రచురణలు, పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో డా|| భీంపల్లి శ్రీకాంత్ 'మొగ్గలు' కవితాసంపుటి ఆవిష్కరణ సభ ఈ నెల 9 న మహబూబ్ నగర్ లిటిల్ స్కాలర్స్ ఉన్నత పాఠశాలలో సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఎం.వేదకుమార్, జలజం సత్యనారాయణ, బైస దేవదాసు, ఆచార్య మసన చెన్నప్ప, వి.మనోహర్ రెడ్డి, బుర్రి వెంకట్రామారెడ్డి, డా|| పి.భాస్కరయోగి పాల్గొంటారు.
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి, 9440233261