Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రొ||దేవరాజు మహారాజు రచన 'నువ్వేంటో నీ ఆహారం చెబుతుంది' పుస్తకావిష్కరణ సభ ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రం టి.పి.ఎస్.కె. హాల్లో జరుగుతుంది. ఇందులో డా||ఆమంచి నాగేశ్వరరావు, ఎస్.వినయకుమార్, సి.హెచ్.చంద్రశేఖర్ పాల్గొంటారు.