Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముత్యం నాగవర్మ కవితాసంకలనం 'వరికల్లం' పుస్తకావిష్కరణ ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు మంచిర్యాలలోని ఎస్.వి.కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. ఇందులో తోటపల్లి భూమన్న, డా||ఏనుగు నరసింహారెడ్డి, గుడిపాటి, అల్లం రాజయ్య, అన్నవరం దేవేందర్, అన్వర్, శిరిసినహళ్ నీలాదేవి, డా||ఉదారి నారాయణ, కూకట్ల తిరుపతి, తోకల రాజేశం పాల్గొంటారు.