Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇందులో యాకూబ్, బెల్లి యాదయ్య, పరమాత్మ తమ కొత్త కవితలు వినిపిస్తారు. 'థింసా' (పి సి రాములు) 'ధ్వని' కవిత్వ విశ్లేషణా ప్రసంగం చేస్తారు. డా||చెమన్, అయాచితం శ్రీధర్, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ పాల్గొంటారు.
- తెలంగాణసాహిత్య సమాఖ్య హైదరాబాద్