మంచిర్యాల: సింగరేణిలో కరోనా కలకలం రేపుతోంది. శ్రీరాంపూర్ ఆర్కే ఏడో బొగ్గు గనిలో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. కరోనా భయంతో కార్మికులు సెల్ఫ్ లాక్డౌన్ను పాటిస్తున్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm