హైదరాబాద్ : విజయనగరం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన గంట్యాడ మండలం నరవలో జరిగింది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఆడుకుంటూ చిన్నారులు కుంటలో పడిపోయారు. పొలం నుండి ఇంటికి వచ్చి చూసేసరికి నీటి కుంటలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. ఈ దుర్ఘటనతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 05,2020 07:26PM