సిద్దిపేట: దుబ్బాక మండలం చిట్టాపూర్లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో రామలింగారెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. రామలింగారెడ్డి భౌతికకాయం వద్ద సీఎం కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. రామలింగారెడ్డితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. మధ్యాహ్నం 3.00 గంటలకు చిట్టాపూర్లోని రామలింగారెడ్డి స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. రామలింగారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. రామలింగారెడ్డి అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య అధికారిక లాంఛనాలతో అత్యక్రియలు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 06,2020 07:11PM