లక్నో: కోవిడ్ మీద పోరాడేందుకు నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ 50 అంబులెన్స్ ల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఎన్ సి ఎల్ సిఎండి ప్రభాత్ కుమార్ సిన్హా, డైరెక్టర్ బిమలేందు కుమార్ ఈ మేరకు చెక్కును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు లక్నోలో అందజేశారు. " ఎన్ సి ఎల్ బొగ్గు కార్యకలాపాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని థర్మల్ కేంద్రాలకూ బొగ్గు అందజేస్తామని ముఖ్యమంత్రికి చెప్పాను.
Mon Jan 19, 2015 06:51 pm