హైదరాబాద్: గ్రేటర్, జిల్లాల ప్రజల మధ్య మంత్రి తలసాని గొడవలు పెడ్తున్నారని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు పేర్కొన్నారు. గ్రేటర్లోని 150 డివిజన్లలో ఉన్న 3,428 ఇళ్లను మాత్రమే చూపించారన్నారు. జీహెచ్ఎంసీలో లక్ష ఇళ్లను చూపించే వరకూ తలసాని ఇంటి వద్దే కూర్చుంటామన్నారు. మంత్రి తలసాని ఎప్పుడొచ్చినా డబుల్ బెడ్ రూంమ్ ఇళ్ల పరిశీలనకు సిద్ధమేనని వీహెచ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm