హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో.. ఇవాళ లక్నోలోని సీబీఐ కోర్టులో జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ తీర్పును వెలువరించారు. సుమారు రెండు వేలకు పైగా పేజీలు ఉన్న తీర్పు కాపీని ఆయన కోర్టుకు సమర్పించారు. 28 ఏళ్ల తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పును వెలువరిస్తున్నారు. 18వ నెంబర్ కోర్టులో రూమ్లో తీర్పును వెలువరించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ, జోషీ, ఉమాభారతి కోర్టుకు హాజరుకాలేదు. 1992, డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm