హైదరాబాద్ : ఏటా సంక్రాంతి సందర్భంగా నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్ ను ఈ ఏడాది రద్దు చేశారు. కారణంగా కైట్, స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహించడం లేదు. అయితే ఫెస్టివల్ నిర్వహణ లేదంటూ నిర్వాహకులు ప్రకటన విడుదల చేయాలేదు. ఈ యేడు కరోనా వీటిని మింగేసింది. దీంతో ఉత్సవాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm