హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలు ప్రగతిభవన్ బాటపడుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆహ్వానం మేరకు ఈరోజు సాయంత్రం జరిగే సమావేశానికి ముఖ్య నేతలంతా పయనమయ్యారు. కేటీఆర్తో జరిగే సమావేశానికి జిల్లాకు చెందిన దాదాపు 50 మంది నేతలకు ఆహ్వానం అందింది. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లాకు చెందిన తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు భేటీకి హాజరుకానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm