హైదరాబాద్ : త్రిపురలో బీజేపీ కార్యకర్తలు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) పొలిట్ బూర్యో సభ్యులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు నిరసనలు తెలుపుతూ వీధుల్లోకి వచ్చారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అగర్తలాలో ర్యాలీ తీసారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm