హైదరాబాద్: అతి వేగం ఆరుగురు యువకుల ప్రాణాలు తీసింది. ఇండోర్లోని తలవాలి చందా ప్రాంతంలో పెట్రోల్ పంప్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు అక్కడే ఉన్న ట్యాంకర్లోకి దూసుకెళ్లడంతో ఆరుగురు యువకులు అక్కడిక్కడే మరణించారు. కారు పూర్తిగా దెబ్బతినడంతో మృతదేహాలను స్వాదీనం చేసుకోవాడానిక కారును కత్తిరించాల్సి వచ్చిందనిలాసుడియా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్ తెలిపారు. అనంతరం మృతుల కుటుంబాలకు సమాచారం అందిచినట్టు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm