హైదరాబాద్ : నిన్న భారీ లాభాలను అందుకున్న మన స్టాక్ మార్కెట్లు నేడు కూడా అదే బాటలో కొనసాగాయి. మదుపరుల కొనుగోళ్ల సందడితో మార్కెట్లు జోష్ చూపించాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో షేర్లలో కొనుగోళ్లు బాగా జరగడంతో దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో సెన్సెక్స్ 447 పాయింట్ల లాభంతో 50296 వద్ద.. నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 14919 వద్ద క్లోజ్ అయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm