హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం లక్ష్మీపురం ఎన్ఎస్పీ కెనాల్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న 2 జేసీబీలు, 8 ట్రాక్టర్లను పీఎస్కి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm