హైదరాబాద్ : దేశంలో మళ్లీ కరోనా ఉధృతి పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 16,838 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,73,761కు చేరింది. మరో 13,819 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 1,08,39,894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 113 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,57,548కు పెరిగాయి.
Mon Jan 19, 2015 06:51 pm