హైదరాబాద్ : నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. ఓట్ల లెక్కింపు మే 2వ తేదీన చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మధ్యే పోటీ నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm