మధ్య ప్రదేశ్ : మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం 6గంటల ఉంచి కర్ఫ్యూ మొదలయింది. కాగా 26వరకు ఈ కర్ఫ్యూ ఉండనుంది. అత్యవసర షాపులు మినహా మిగతా వాటిని క్లోజ్ చేశారు. జనాలు బయటకు రావట్లేదు. దీంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm