హైదరాబాద్ : ఇండియాలో కరోనా తీవ్రత విపరీతంగా ఉండటంతో ఇప్పటికే పలు దేశాలు ఇండియా నుంచి ఫైట్లను రద్దు చేశాయి. ఇప్పటికే న్యూజిలాండ్ లాంటి పలు దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఇదే క్రమంలో హాంగ్ కాంగ్ కూడా ఇండియా నుంచి వచ్చే ఫైట్లను ఏప్రిల్ 20 నుంచి మే3 వరకు రద్దు చేసింది. భారత్ లో కొవిడ్ వేవ్ ఎక్కువగా ఉన్నందున ఇక్కడి నుంచి వచ్చేవారికి ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm