హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో ఆదివారం జరుగుతున్న మ్యాచ్ లో భారత్ మహిళల జట్టు ఆరో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ 16 పరుగులు చేసి అవుటయింది.
265 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతం 43 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. గెలవాలంటే ఇంకా 42 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో దిప్తీ శర్మ 21 పరుగులతో, స్నేహ్ రానా 5 పరుగులతో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Sep,2021 12:51PM