హైదరాబాద్ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతున్నది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి